పీఏసీ సభ్యులు నాగబాబును కలసిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం: మెగా బ్రదర్, జనసేన పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు షూటింగ్ నిమిత్తం కణుపూరు వెళ్ళడం జరిగింది.. ఈ సందర్బంగా ఆయనను మెగా కుటుంబానికి అత్యంత సన్నితుడు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ కలవడం జరిగింది.