దోడ్డు నూకరాజు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్
పిఠాపురం నియోజకవర్గం: ముమ్మిడివరిపాడు గ్రామంనందు దోడ్డు నూకరాజు అకాలమరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారియొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండి అప్పారావు, బండి కొండబాబు, ముమ్మిడి కుమార్ బాబు, దొడ్డి రాజారావు, కూన రామకృష్ణ, వూట అప్పారావు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-05-at-8.28.37-PM-1024x576.jpeg)