జనసేన పార్టీ వాటర్ ట్యాంకర్ ని సందర్శించిన నాగబాబు
రాజోలు : చిరుపవన్ సేవాసమితి-జనసేన పార్టీ తరుపున ఉచిత త్రాగునీరు అందించడం ప్రారంభమై 256రోజుల నిరంతర కృషికి మంగళవారం నాగబాబు అన్నయ్య మన జనసేన పార్టీ వాటర్ ట్యాంకర్ ని సందర్శించడం జరిగింది. మనం చేసే ఈ ప్రయత్నం వల్ల ఖచ్చితంగా జనసేన పార్టీ కి మరింత మంచి పేరు రావాలని, మరికొంత మందిని జనసేనపార్టీ కీ ఆకర్షితులను చెయ్యాలన్నదే మా ప్రయత్నం.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-06-at-20.02.07-1024x768.jpeg)