వంగవీటి మోహన్ రంగా కు ఘన నివాళి

రాజోలు: స్వర్గీయ వంగవీటి మోహన రంగా 34వ వర్ధంతి సందర్భంగా తాటిపాక సెంటర్ నందు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పోతు కాశీ, జక్కంపూడి వాసు, కటికిరెడ్డి బుజ్జి, సాధనాల రమేష్, యెపుగంటి సత్యనారాయణ, తుమ్మలపల్లి నారాయణ, తాటికాయల బాబులు, గుండ బత్తుల తాతాజీ, మదింశెట్టి బుజ్జి, కటిక రెడ్డి సుబ్రమణ్యం, ఘనసాల బాబీ, లంకలపల్లి సుబ్బారావు, ఎరుబండి వెంకన్న, మండేలా శ్రీను, తోరం బాబి, కొంపట్ల నాని, కుంపట్ల రామకృష్ణ, నేదూరి సత్తిబాబు పాల్గొన్నారు.