పూర్ణచంద్రరావుని పరామర్శించిన కనపర్తి మనోజ్ కుమార్
కొండేపి, ఇటీవల గాయపడిన జనసైనికుడు మట్టిపల్లి పూర్ణచంద్రరావుని మరొకసారి శనివారం కనపర్తి మనోజ్ కుమార్ పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని, కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-07-at-13.28.44-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-07-at-13.28.44-1-461x1024.jpeg)