యువశక్తి కార్యక్రమానికి విరాళం అందించిన పితాని
శ్రీకాకుళం: యువశక్తి మహాసభ సందర్భంగా గురువారం రాష్ట్ర పిఎసి సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ సభ నిర్వహణలో భాగంగా తన వంతు జనసేన పార్టీకి లక్ష రూపాయలు చెక్కును పీఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ అందజేసినారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/hh-1024x576.jpg)