పాలకొండ జనసేన ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ
మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గంలో సంక్రాంతి సందర్బంగా వీరఘట్టం గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య సిబ్బందికి, పేసెంట్స్ కి పాలకొండ నియోజకవర్గ జనసేన తరుపున పండ్లు పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జానీ, మత్స పుండరికం, వావిలపల్లి భూషణ్, వినోద్, ప్రణీత్, సందీప్, ఇతర జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-15-at-4.49.57-PM.jpeg)