కనుమ పండుగలో జనసేన ఆశయాలను సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లిన రాయల్ పేట జనసైనికులు
కనుమ పండుగ సందర్భంగా పలమనేరు నియోజకవర్గ పెద్ధ పంజణీ మండలం రాయలపేట గ్రామంలో జనసేన పార్టీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఫోటో లు ఎద్దుల కు అలంకరించి ఊరి ఊరేగింపు తీసుకు వెళ్లారు. పండుగ లో జనసైనికులు ఏర్పాటు చేసిన ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ రాయల్, గిరి బాబు, చంద్రశేఖర్, హేమ కుమార్, శివ కుమార్, హరీ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-16-at-20.53.36-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-16-at-20.53.36.jpeg)