జనసేన వాకలపూడి గ్రామ కమిటీ సమావేశం
కాకినాడ రూరల్ మండలం, వాకలపూడిలో జనసేన పార్టీ గ్రామ కమిటీ సమావేశంలో ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పాల్గొన్నారు.. ఈ సందర్బంగా పంతం నానాజీ గ్రామ కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియచేసి, దిశా నిర్దేశం చేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-23-at-8.13.11-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-23-at-8.13.11-PM-1-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-23-at-8.13.13-PM-1024x462.jpeg)