టోల్ ప్లాజా ఉద్యోగులకు తిరిగి పని కల్పించాలి.. అఖిలపక్షాల వినతి పత్రం
ఆమదాలవలస: చిలకపాలెం టోల్ రుసుము మడపాము నాతవలసకు సర్దుబాటు చేసే విధంగా ఉద్యోగాలను కూడా రెండు టోల్ గేట్ల కు సర్దుబాటు చేయాలి అని అఖిలపక్షాలతో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, టిడిపి పార్టీ నాయకులు, సిపిఐ సిపిఎం నాయకులు, టోల్ ప్లాజా లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-23-at-9.02.27-PM-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-23-at-9.02.28-PM-1024x473.jpeg)