టోల్ ప్లాజా ఉద్యోగులకు తిరిగి పని కల్పించాలి.. అఖిలపక్షాల వినతి పత్రం

ఆమదాలవలస: చిలకపాలెం టోల్ రుసుము మడపాము నాతవలసకు సర్దుబాటు చేసే విధంగా ఉద్యోగాలను కూడా రెండు టోల్ గేట్ల కు సర్దుబాటు చేయాలి అని అఖిలపక్షాలతో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, టిడిపి పార్టీ నాయకులు, సిపిఐ సిపిఎం నాయకులు, టోల్ ప్లాజా లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు.