నెల్లిమర్లలో జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం
నెల్లిమర్లలో ఏర్పాటుచేసిన జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు లోకం మాధవి విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూ పార్టీ బాలోపేతం లక్ష్యంగా సాగాలని జనసైనికులకు పిలుపు నివ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-24-at-6.31.49-AM-1024x472.jpeg)