పిడుగురాళ్ల జనసేన ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
సత్తెనపల్లి: పిడుగురాళ్ల పట్టణం జనసేన ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం నందు ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు, కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఎగరేసిన అనంతరం మిఠాయిలు పంచి పెట్టారు, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శిలు, మండల అధ్యక్షులు, జనసేన నాయకులు వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-26-at-5.07.00-PM-1024x461.jpeg)