గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

నెల్లూరు: 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నెల్లూరు సిటీ సుబేదార పేట నందు తమ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారితో జనసేన టీం సభ్యులు నిర్మల, కరీం, శ్రీను శరవణ, అలేఖ్, ప్రశాంత్ గౌడ్, ప్రసన్న, హేమచంద్ర యాదయ్, వినోద్, బాలు, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.