రామకృష్ణకు నివాళులు అర్పించిన రామ శ్రీనివాస్
అన్నమయ్య జిల్లా, రాజంపేట పట్టణ పరిధిలో నునేవారిపల్లి వాసి జనసేన సభ్యుడు విష్ణువర్ధన్ తండ్రి రామకృష్ణ మృతి చెందిన విషయం తెలుసుకున్న జనసేన నాయకులు రామ శ్రీనివాస్ రామకృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించి, స్థానికులు, మిత్రులతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-01-at-8.37.13-PM-1024x461.jpeg)