నరసాపురం: జనసేనలో చేరికలు

నరసాపురం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై నరసాపురం పట్టణం 13వ వార్డుకి చెందిన ఎం.డి జెరీన మరియు ఎం.డి. వలీ, టీడీపీ నుంచి 26వ వార్దుకి చెందిన బంగారు సుబ్రమణ్యం, వైసీపీ నుంచి నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, జక్కం బాబ్జి, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపీకృష్ణ, వాతాడి కనకరాజు, గంట కృష్ణ, బందెల రవీంద్ర, తోట నాని నిప్పులేటి తారకరామారావు, తోట అరుణ, కొప్పాడి కృష్ణవేణి , పోలిశెట్టి నళిని, అంబటి అరుణ, గాది ఆదిబాబు మరియు నియోజకవర్గ నాయకులు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.