పుప్పాల వినయ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన గాదె వెంకటేశ్వరరావు

తాడికొండ నియోజకవర్గం పొట్లపాడుకు గ్రామానికి చెందిన జన సైనికుడు పుప్పాల వినయ్ కుమార్ మేడికొండూరు పరిసర ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగి మరణించడం జరిగింది. ఆ సంఘటన తెలుసుకొని గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వారిఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా పార్టీ ఉంటుంది అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.