మచ్చ శ్రీను ను పరామర్శించిన జనసేన నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలం, చల్మన్ నగర్ గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త అయినటు వంటి మచ్చ శ్రీను కిందపడి కాలు ఫ్రాక్చర్ కావడం జరిగింది. ఈ విషయం తెలుసుకునీ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములకలపల్లి లో ఉన్నటువంటి జనసేన పార్టీ జిల్లా నాయకులు గరికే రాంబాబు, గొల్ల వీరభద్రం, మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, జన సైనికుడు అలుగుల శ్రావణ్, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.