రావు మాధవరావు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్
పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి నందు రావు మాధవరావు అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, మత్స్యకార నాయకులు పల్లెటి బాపన్న దొర, వంక కొండబాబు, పెనుపోతుల వీరబాబు, రాజు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-21-at-2.00.12-PM-1024x577.jpeg)