కల్వకోలను తాతాజీ కి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు
అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా కల్వకోలను తాతాజీ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు తాతాజీని కలసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు, నాయకులు నల్లా వెంకటేశ్వరావు నల్లా చిన్న, యర్రంశెట్టి సతీష్, యాళ్ల సురేష్, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, వీరమహిళ వానపల్లి దేవి తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-27-at-8.53.09-PM-1024x565.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-27-at-8.53.09-PM-1-1024x902.jpeg)