అంకాలగూడెంలో జోరుగా సాగిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం
పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం పరిధిలోనీ రేపల్లెవాడ.. అంకాలగూడెంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా అత్యధికముగా సభ్యత్వాలు నమోదు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం పట్టణ అధ్యక్షులు మాదేపల్లి శ్రీనివాస్ ఘంటా మురళి, పాలి ప్రసాద్, ఘంటా రమేష్, తీర్నాతి తిలక్, ఘంటా చిన్న మురళీ, ప్రవీణ్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-28-at-3.50.18-PM-1024x618.jpeg)