ఆవిర్బావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పిఠాపురం జనసేన

పిఠాపురం, మార్చి 14, మచిలీపట్టణం, జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవ మహాసభకు లక్షల్లో ప్రజలు చేరుకుని సభని విజయవంతం చేయాలని జనసేన పార్టీ – పిఠాపురం నియోజకవర్గం నుండి ఉభయగోదావరి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ చల్లా లక్ష్మి, గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి తోలేటి శిరీష, పిఠాపురం నియోజకవర్గ నాయకులు మురలిశెట్టి సునీల్ కుమార్, కందరడా ఎంపీటీసీ పిల్లా సునీతా (దినేష్), సూర్యప్రకాష్, మొయిల్లా నాగబాబు, గొల్లప్రోలు దొరబాబు, రాజేష్, రమేష్, వీరమహిళలు తదితరులు పిలుపునిచ్చారు.