ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఇమ్మడి కాశీనాథ్
ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నందు ఈనెల 13వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-10-at-22.15.27-1024x497.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-10-at-22.15.28-1024x473.jpeg)