ఛలో మచిలీపట్నం పోస్టర్ ఆవిష్కరణ

పార్వతీపురం: మార్చి 14న మచిలీపట్నంలో జరగబోయే జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సభ విజయవంతం చేయాలని నర్సిపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగురు మణి, జనసేన పార్టీ నాయుకులు, జనసైనికులు, వీరమహిళల ఆధ్వర్యంలో చలో మచిలీపట్నం పోస్టర్ విడుదల చెయడం జరిగింది.