వికలాంగునికి ట్రై సైకిల్ ని అందజేసిన మల్లిపూడి సత్తిబాబు
రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ మల్కిపుర మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు పుట్టినరోజు సందర్భంగా మేడిచర్లపాలెం సత్తిబాబు యువత సఖినేటిపల్లిలో పశువుల ఆసుపత్రి ప్రాంతానికీ చెందిన వికలాంగుడు మేడిద కమలాకర్ రావుకి 3 ట్రై సైకిల్ అందజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-12-at-10.03.20-PM-1024x460.jpeg)