కరిమిళ్ళ బాబా కుటుంబ సభ్యులను పరమర్శించిన డి.యం.ఆర్.శేఖర్

అమలాపురం: ముస్లిం మైనారిటీ నాయకులు కరిమిళ్ళ బాబా సోదరుడు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను అమలాపురం జనసేన పార్టీ పార్లమెంటరీ నాయకులు డి.యం.ఆర్.శేఖర్ పరామర్శించారు. వారివెంత శ్రీమతి దుర్గా భవాని నాయకులు లింగోలు పండు, ఇసుకపట్ల రఘుబాబు, పోలిశెట్టి బాబులు నల్లా వెంకటేశ్వరావు, నిమ్మకాయల రాజేష్, కొప్పుల నాగ మాన, డి.ఎస్.ఎన్ కుమార్, పాలూరి నారాయణ స్వామి తదితరులు ఉన్నారు.