అల్లం ఏడుకొండలు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్
పిఠాపురం: సామర్లకోట పట్టణానికి చెందిన నిస్వార్ధ జనసైనికుడు పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తూ అలుపెరగని జనసైనికులు కార్యకర్త అల్లం అయ్యప్ప తండ్రి అల్లం ఏడుకొండలు అకాల మరణానికి చింతిస్తూ, పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధర్యాన్ని అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-16-at-7.32.44-PM-1024x461.jpeg)