చిరు పవన్ సేవా సమితి వాటర్ ట్యాంకర్ ద్వారా 9వ రోజు ఉచిత త్రాగునీరు సరఫరా
రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డా.రాపాక రమేష్ బాబు డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో 9వ రోజు జనసేనపార్టీ చిరు పవన్ సేవా సమితి వాటర్ ట్యాంకర్ ద్వారా సఖినేటిపల్లిలంక మరియు కేశవదాసుపాలెం మెండుపాలెం తీర్దంలో ప్రజలకు జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-19-at-20.56.52-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-19-at-20.56.53-768x1024.jpeg)