రైతులకు అండగా ఉంటామని జనసేన భరోసా
కోవూరు నియోజకవర్గం, విడవలూరు మండలం, వరిణి దండిగుంట గ్రామంలో పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని జనసేనపార్టీ తరపున డా.అజయ్ కుమార్ ఆద్వర్యంలో రైతులను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్, వెంకయ్య, విడవలూరు మండలం యువసేన నాయకులు బాలాజీ, శివ, తిరుమలరావు, మహేష్, రాజు, రాము, నరేంద్ర, మల్లి, శ్రావణ్, హరి, చినరాయుడు, రామలింగయ్య, గణేశ్, చిరంజీవి పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-21-at-19.37.03-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-21-at-19.37.04-1024x576.jpeg)