శ్రీసోమలమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న గురుదత్

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, చక్రద్వారబంధం గ్రామానికి చెందిన శ్రీసోమలమ్మ తల్లి ఆలయ కమిటీ వారి పిలుపు మేరకు అమ్మ వారి జాతర మహోత్సవంలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్. ఈ కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, ప్రగడ బాలాజీ, నాగ వరపు భానుశంకర్, గోవింద్, కామిరెడ్డి పెద్దకాపు, చల్లా ప్రసాద్ అయ్యాల విష్ణు, హేమంత్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.