పరుచూరి భాస్కరరావు సమక్షంలో జనసేనలో చేరికలు

అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి పట్టణం జీవీఎంసీ 80వ వార్డు వల్లూరు గ్రామానికి చెందిన 40 మంది యువకులు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.