మిరియాల రాంబాబు కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ

అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మల్కిపురం మండలం, కేశవాదాసుపాలెం గ్రామం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు మిరియాల రాంబాబు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. సోమవారం వారి కుటుంబ సభ్యులను కలసి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు గుండు బొగుల పెద్దకాపు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిశాల బాలాజీ, తాడి మోహన్ కుమార్, నియోజకవర్గ నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, డాక్టర్ రాపాక రమేష్ బాబు, ఎంపీపీ మేడిచర్ల రాము, బోనం సాయి, గుబ్బల ఫణి కుమార్, రావూరి నాగు, ఉండపల్లి అంజి, రాపాక మహేష్, ఏనుముల తాతాజీ, మెడిచర్ల ప్రసాద్, పోలిశెట్టి గణేశ్.