డొక్కా సీతమ్మ చలివేంద్రం ప్రారంభించిన సోమరౌతు అనూరాధ

బాపట్ల జిల్లా, వేమూరు నియోకజవర్గం, కొత్త చిలుమూరు లంకా గ్రామంలో డొక్కా సీతమ్మ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవ అనంతరం మజ్జిగ మైరియు స్వీట్స్ పంచడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజాలోకి తీసుకవెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా కార్యదర్శి సోమరౌతు అనూరాధ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్ర్మంలొ సోమరౌతు బ్రహ్మం, కమ్మెల శ్రీనివాసరావ్ (కార్యదర్శి), బోడియ్య (కార్యదర్శి) చలమయ్య మండల ప్రెసిడెంట్, పెసర్లంక రత్తయ్య – ప్రెసిడెంట్, ఎంపిటిసి వలివేటి సుబ్రమణ్యం, ఎంపిటిసి గాజుల నగేష్, ఈమని మణికంఠ, ఎంపిటిసి బొద్దుల అనూష, బొద్దుల నాగరాజు, రామాంజనేయులు, దూలిపూడి నవీన్, అమ్మిరాజు, సాయిశర్మ, పాలవల బాస్కర్, కార్యకర్తలు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.