బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించిన కొవ్వూరు జనసేన

కొవ్వూరు, బాబు జగ్జీవన్ రామ్ గారి 116 వ జయంతి సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు తొర్లపాటి షీతల్, కొవ్వూరు జనసేన టౌన్ అధ్యక్షులు డేగల రాము, కొవ్వూరు జనసేన మండల అధ్యక్షులు సుంకర సత్తిబాబు, గౌరిపల్లి జనసేన గ్రామ అధ్యక్షులు నారి సూరిబాబు, పసివేదల జనసేన అధ్యక్షులు రేగమండ రమేష్, బోడశింగి రాంబాబు, కొప్పాక విజయ్ కుమార్, గండి శకుంతల, గుంటూరు దొరబాబు, ఆకుమూరి సురేష్, ధర్మవరం జనసేన గ్రామ అధ్యక్షులు కడిమి శ్రీను, తదితరులు పాల్గొని నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా దళితులకు రాజ్యాధికార ఆశయసాధన, అభివృద్ధి క్యేవలం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో మాత్రమే సాధ్యం అని పిలుపునిచ్చి, 2024 కి ఒక అవకాశం ఇచ్చి నిజమైన అభివృద్ధిని సాధించుకోవాలని కోరారు.