పలు కుటుంబాలను పరామర్శించిన గురుదత్
రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, తోకడా గ్రామనికి చెందిన యార్ల రాంబాబు గత కొన్ని రోజుల క్రితం మరణించడ జరిగింది. ఈ వార్త జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ జనసేన పార్టీ తరపున వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఐటి- కోఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ వీరమహిళ కామిశెట్టి హిమశ్రీ, తూర్పుగానుగుడెం & ఫరిజల్లిపేట గ్రామ జనసేన పార్టీ ఎంపిటిసి పల్లా నాగు, రాజానగరం మండలం మన్య సీనియర్ లీడర్ మన్య నాగు, రాజానగరం మండలం జనసేన కమిటీ ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి విష్ణుచక్రం, కమిటీ సభ్యులు బాపిరాజు, వీరబాబు, చల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం, రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, తూర్పుగానుగుడెం గ్రామనికి చెందిన అబ్బిరెడ్డి సూర్యవతి గత కొన్ని రోజుల క్రితం మరణించడం జరిగింది. ఈ వార్త జనసేనశ్రేణుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ గారు జనసేన పార్టీ తరుపున వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఐటి- కోఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ వీరమహిళ కామిశెట్టి హిమశ్రీ, తూర్పుగానుగుడెం &ఫరిజల్లిపేట గ్రామ జనసేన పార్టీ ఎంపిటిసి పల్లా నాగు, రాజానగరం మండలం మన్య సీనియర్ లీడర్ మన్య నాగు, రాజానగరం మండలం జనసేన పార్టీ సీనియర్ లీడర్ తోట శివ (మీసేవ) అబ్బిరెడ్డి సతీష్, పల్లా హేమంత్, చల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-08-at-17.47.18-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-08-at-17.47.19-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-08-at-20.06.26-1-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-08-at-20.06.26-1-1-1024x768.jpeg)