శ్రీ సత్తమ్మ వారి సన్నిధిలో జరిగిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సత్తమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్న జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ సందర్బంగా ఆలయ కమిటీ వారికి ₹5000/- విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గల్లా శ్రీను, సరిపిల్లి అప్పారావు, నల్లమిల్లి సత్యనారయణ, బొంతు మణికంఠ, సారిపిల్లి సై కిరణ్, సారిపల్లి శివ, సారిపల్లి సత్తిబాబు, సారిపల్లి అప్పన్న, సీర్ల శ్రీను, గండేపల్లి శ్రీను, బొంతు సత్తిబాబు, గండేపల్లి శ్రీను, సారిపల్లి నరసింహమూర్తి, దేనేడి మణికంఠ స్వామి (డి.ఎం.ఎస్), శంకర్ బాబ్జి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.