రంపయర్రంపాలెంలో జనంకోసం జనసేన 487వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 487వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1200 గాజు గ్లాసులు పంచడం జరిగింది. ఇప్పటివరకు నియోజకవర్గం మొత్తంగా 69500 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, గోకవరం మండల ఉపాధ్యక్షులు దారా శ్రీను, రంపయర్రంపాలెం నుండి గ్రామ అధ్యక్షులు శీలం కృష్ణార్జున, గ్రామ యువత అధ్యక్షులు గంటా శ్రీను, గ్రామ ప్రధాన కార్యదర్శి గెంజి లక్ష్మీనారాయణ, గ్రామ ప్రధాన కార్యదర్శి మద్దింశెట్టి వీరబాబు, గ్రామ ప్రధాన కార్యదర్శి పంతం శివ, గ్రామ ప్రధాన కార్యదర్శి నరుకుల మణికంఠ స్వామి, కసిరెడ్డి చంటిబాబు, సత్యం రాజు, పంతం రాజు, ఉంగరాల మణికంఠ, పంతం చంద్రశేఖర్ గారికి, యార్ధల లక్ష్మి నారాయణ, కడితి నాగరాజు, సొంటేపు విజయ్, కండేపల్లి దుర్గ, ఉల్లం దొరబాబు, కొండేపూడి జ్యోతిరాజ్, కొండేపూడి విజయరత్నం, నవనాసి సతీష్, కడితి శ్రీనివాస్, కేతా ఈశ్వరరావు, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సోలా అంజిబాబు, మాదారపు ధర్మేంద్ర, ఇటికాయలపల్లి నుండి పీతా లక్ష్మణ్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని లకు, జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గంగంపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కసిరెడ్డి పెద్దకాపు(బన్నీ) కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.