జనం కోసం జనసేన 488వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 488వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1000 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 70500 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, గోకవరం మండల ఉపాధ్యక్షులు దారా శ్రీను, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి గరగ చంద్రశేఖర్, రంపయర్రంపాలెం నుండి గ్రామ అధ్యక్షులు శీలం కృష్ణార్జున, గ్రామ యువత అధ్యక్షులు గంటా శ్రీను, గ్రామ ప్రధాన కార్యదర్శి గెంజి లక్ష్మీనారాయణ, గ్రామ ప్రధాన కార్యదర్శి నరుకుల మణికంఠ స్వామి, గుళ్లింకల చిట్టిబాబు(నాని), కసిరెడ్డి చంటిబాబు, కండేపల్లి దుర్గ, రొక్కం హరిబాబు, జగ్గంపూడి చిన్న వీరబాబు, ఇళ్ళపు అజయ్ కుమార్, కోన అరుణ్ కుమార్, రొక్కం సంతోష్ కుమార్, పాటి నూకరాజు, పాటి గణేష్, నరుకుల నాయుడు, సోంటేపు విజయ్, ఇటికాయలపల్లి నుండి పీతా లక్ష్మణ్, తనుకు సాయి, పెంటపల్లి నుండి పాటంశెట్టి బాలు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా రంపయర్రంపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గంటా శ్రీను కుటుంబ సభ్యులకు, గుళ్లింకల చిట్టిబాబు(నాని) కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.