ముత్తయ్య వలస గ్రామంలో ఇంటింటికి ప్రచారం
బొబ్బిలి, జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మొదటి రోజు బొబ్బిలి మండలం, ముత్తయ్య వలస గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-11-at-16.46.45-1024x466.jpeg)
బొబ్బిలి, జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మొదటి రోజు బొబ్బిలి మండలం, ముత్తయ్య వలస గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.