బాలానగర్లో బాబాసాహెబ్ అంబేడ్కర్ కు ఘననివాళి

కూకట్ పల్లి, భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 132 వ జయంతి సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో బాలానగర్ వద్ద గల ఆయన విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.