నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన రాజంపేట జనసేన నాయకులు

రాజంపేట, జనసేనపార్టీ రాయలసీమ ప్రాంత న్యాయవాదుల సదస్సు కార్యక్రమానికి హాజరైన పిఏసి సభ్యులు నాదెండ్ల మనోహర్ ని రాష్ట్రకార్యదర్శి మరియు రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ ముఖరం చాంద్ మరియు కర్నూలు జనసేన పార్టీ మైనారిటీ నాయకులు ఎస్.ఎం.డి అర్షద్ మరియు జనసేనపార్టీ కువైట్ సభ్యులు అలి షేక్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.