నాగబాబుకి శుభాకాంక్షలు తెలిపిన దారం అనిత, హరిప్రసాద్
హైదరాబాద్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగబాబుని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మరియు జనసేన నాయకులు దారం హరిప్రసాద్ హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-19-at-09.05.01-1-876x1024.jpeg)