విఓఏలకు మద్ధతు తెలిపిన సుంకెట మహేష్ బాబు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ విఓఏలకు కనీస వేతనం ఇవ్వాలని, ఐడి కార్డులు, ఉద్యోగ భద్రత, అర్హులైన విఓఏలకు సీసీలుగా గుర్తించాలని తదితర డిమాండ్లను సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా భైంసాలో ఎంపిడిఓ కార్యాలయంలో ముందర సమ్మె చేస్తున్న విఓఏలకు మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మాట్లాడడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-19-at-16.25.56.jpeg)