నాగబాబుకి శుభాకాంక్షలు తెలిపిన లింగోలు పండు, నాగ మానస
హైదరాబాద్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కొణిదల నాగబాబుని హైదరాబాద్ లో అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/nag1-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-19-at-7.12.27-PM-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-19-at-7.12.26-PM-1-1024x684.jpeg)