రక్తదాన శిబిరం ప్రారంభించిన దల్లి గోవింద్ రెడ్డి
గాజువాక నియోజకవర్గం, దిబ్బపాలెం గ్రామం శివగంగ యూత్ ఆధ్వర్యంలో పొట్టి సందీప్ పుట్టినరోజు సందర్భంగా దిబ్బపాలెం గ్రామంలో రక్తదాన శిబిరం ప్రారంభ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్, జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కదిరి సత్యానంద, గండిపల్లి లక్ష్మయ్య, కదిరి రాజు, సురేష్ దినేష్ అప్పారావు జన సైనికులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-23-at-16.22.56-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-23-at-16.22.55-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-23-at-16.22.55-1-1024x461.jpeg)