ఏలూరు జనసేన పార్టీలో చేరికలు

ఏలూరు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గం ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు చేస్తున్న ప్రజా సమస్యలపై పోరాట కార్యక్రమానికి జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఏలూరు నగరపాలక సంస్థ 28వ డివిజన్ ఇంచార్జ్ కోలా సుజాత నేతృత్వంలో 28వ డివిజన్ నుంచి ఎర్ర పూర్ణకుమార్, దూబాసి విజయ వాసు, దావీద్ హుస్సేన్, యుద్ధ నల్లి కిషోర్ కోళ్లపర్తి కోమలి, 44 డివిజన్ నుండి భూపతి అమర్నాథ్, ఆదివారం జనసేన పార్టీ నాయకులు, డివిజన్ ఇన్చార్జిల సమావేశంలో జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ అప్పలనాయుడు పార్టీ కండువాలను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, జనసేన నాయకులు, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, టౌన్ కమిటీ సభ్యులు ప్రసాద్, బుద్ధ నాగేశ్వరావు, వల్లూరు రమేష్, ఎట్రించి ధర్మేంద్ర, కృష్ణ, దోసపత్తి రాజు, విజేయ్, చరణ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు కోల శివ, చిత్తిరి శివ,నాయకులు వీరంకిపండు, రెడ్డి గౌరీ శంకర్, భోండ రాము, నిమ్మల శీను, భోద్దపు గోవిందు 44వ డివిజన్ జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.