బెవరపేట ఘటనలో బాధితులను పరామర్శించిన తుమ్మగంటి

చీపురుపల్లి మండలం, బెవరపేట గ్రామస్తులు వైఎస్ఆర్ గుండాల కారణంగా గాయపడిన జనసైనికులను జనసేన నాయకులు తుమ్మగంటి సూరినాయుడు కలిసి వారి బాగోగువులు అడిగి తెలుసుకొని, వారికి ధైర్యం చెప్పారు. అలాగే ఏప్రిల్ 29వ తేదిన మిమ్మల్ని కలవడానికి జనసేన పార్టీ నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్ వస్తున్నారు. మీకు అన్ని విధాలుగా అండదండగా ఉంటుందని, జనసైనికులు ఎవరికీ భయపడుద్దని, మీ వెంట మీతోనే మీ కష్టసుఖంలో ఉంటామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చెప్పినారని, కావున మీ అందరూ ధైర్యం కోల్పోవద్దని, న్యాయం మీ వెంటే ఉంటుందీని ఈ దాడికి పాల్పడిన వైఎస్ఆర్ గుండాలను పోలీసులు అరెస్ట్ చేస్తారని మేము నమ్ముతున్నాము, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, అలాగే న్యాయ పోరాటం చేస్తామని కావున జిల్లా ఎస్పీ గారు కలుగు చేసుకుని వెంటనే దుండగులను అరెస్టు చేయాలని తుమ్మగంటి సూరినాయుడు విజ్ఞప్తి చేశారు.