నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన మాకినీడి, జ్యోతుల

పిఠాపురం: మత్స్యకారుల సమస్యలపై పోరాటం నిమిత్తం శుక్రవారం రాజమండ్రి, కాకినాడ నియోజకవగాలకు చెందిన జనసేన క్రియాశీల కార్యకర్తలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించి, దైర్యం చెప్పి జనసేన పార్టీ తరుపున 5 లక్షల రూపాయిల భీమా చెక్కును అందించే నిమిత్తం కాకినాడ వచ్చిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్చార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారితో కలిసి వెళ్లి జ్యోతుల శ్రీనివాసు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కలిసి పువ్వలబోకె ను అందజేశారు. జ్యోతుల శ్రీనువాసు వెంట జ్యోతుల సీతరాంబాబు, మేడిబొయిన హరికృష్ణ, గంటా గోపి, అడపా శ్రీను, జ్యోతుల వాసు, జ్యోతుల గోపి, ఆకుల శివ తదితరులు ఉన్నారు.