చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్
రాజోలు, మెరకపాలెం ఎన్నారై జనసేన నాయకులు గిడుగు రాంబాబు పెళ్ళిరోజు సందర్బంగా వారు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం గొంది పద్మరాజు కాలని మరియు గొంది ఏటిగట్టు ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభుషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-30-at-22.28.18.jpeg)