డిఎస్.పి సయ్యద్ మహబూబ్ బాషాను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
అన్నమయ్య జిల్లా, రాయచోటి డివిషన్ డిఎస్.పి గా నూతన భాద్యతలు చేపట్టిన సయ్యద్ మహబూబ్ బాషా ను జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, బడుగు బలహీన వర్గాల ప్రజలకు, సంబంధిత భాదితులకు కుళ్ళు కుతంత్ర రాజకీయాలకు అతీతంగా న్యాయం జరిగే విదంగా మీ సేవలు అందించాలని జనసేన పార్టీ తరపున కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇంచార్జ్ షేక్ హసన్ భాష, పట్టణ అధ్యక్షుడు పఠాన్, జిల్లా నాయకులు రామ శ్రీనివాస్, జిల్లా కార్యక్రమాల సభ్యుడు షేక్ రియాజ్, మైనార్టీ నాయకులు హసన్, జనసైనికులు, ఖాసిమ్, హెహాసన్, అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులతో కలవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-03-at-8.46.13-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-03-at-8.46.13-PM.jpeg)