జనసేన ఆత్మీయ సమావేశం

పిఠాపురం రూరల్ మండలం, పి.దొంతమూరు పిఠాపురం జనసేన నాయకులు డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ పి.దొంతమూరు గ్రామ కమిటీ గురించి మండల నాయకులు గోపు సురేష్ సమక్షంలో లోకల్ నాయకులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.